బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కట్టకింద నూతనంగా నిర్మించిన పిఎస్ఆర్ మల్టీ జనరేషన్ చిల్డ్రన్ పార్కులలో ఈ నెల 12 నుంచి ఎంట్రీ ఫీజు 10 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారుకు నిర్వహణ నిమిత్తం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పార్క్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి