బాన్స్వాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు విద్యార్థులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలతో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు పదార్థాలు విక్రయించగా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప్రధాన చార్యులు నాగిరెడ్డి తెలిపారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి