ఏ టి యు సి డివిజన్ నూతన కార్యవర్గాన్ని పట్టణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా దుబాస్ రాములు ప్రధాన కార్యదర్శిగా శంకర్ ఉపాధ్యక్షుడిగా ధర్మ చిన్నసైలు కార్యదర్శిగా సమృద్ధి శివాజీ పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమించారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి