కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద ఆదివారం జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మట్టి స్నానం చేశారు ఇందులో భాగంగా 90 మంది మట్టి స్నానం చేశారు మట్టి స్నానం ప్రకృతి చికిత్స లాంటిదని అనేక వ్యాధులు దూరమవుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా గురువు రామిరెడ్డి అంజయ్య రఘుకుమార్ డాక్టర్ దేవయ్య డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపతి యాదవ్ ఉరుదొండ నరేష్ శివాజీ రావు లింగారావు తదితరులు పాల్గొన్నారు


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి