రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 19 నుంచి 24 వ తేదీ వరకు 58 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామని మేనేజర్ ఇందిరా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బస్సులు మేడారం వెళ్తున్నందున డిపో పరిధిలో రద్దీ తక్కువగా ఉన్న గ్రామాలకు తక్కువగా నడుపుతామని ప్రజలు సహకరించాలని కోరారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి