18, ఫిబ్రవరి 2024, ఆదివారం

కామారెడ్డి ఆర్టీవో గా కె శ్రీనివాస్ రెడ్డి

 కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిగా కె శ్రీనివాస్ రెడ్డి శనివారం నియామకమయ్యారు గతంలో ఇక్కడ ఆర్టీవో గా పని చేసిన ఎన్ వాణి హైదరాబాద్లోని ఉప్పల్కు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం కే శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవో కార్యాలయంలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా ఆయనని ఆర్టీవో గా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు వాహనదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి