18, ఫిబ్రవరి 2024, ఆదివారం

కేరళ పాఠశాలలో ఇకనుండి వాటర్ బ్రేక్

 కేరళ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటర్ బ్రేక్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం పాఠశాలల్లో ఉదయం 10:30 గంటలను మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండుసార్లు వాటర్ బెల్ మోగించే విద్యార్థులు నీరు తాగేందుకు ఐదు నిమిషాలు చొప్పున విరామం ఇవ్వనున్నట్లు కేరళ విద్యాశాఖ తెలిపింది ఈ నెల 20 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు 2019లో మొదటిసారిగా కేరళలోని ఈ విధానాన్ని అమలు చేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి