Wednesday, 21 February 2024

ఆలయానికి విరాళం

 కామారెడ్డి విశ్వనాథేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దువ్వల సత్యనారాయణ 25 వేల ఒక వంద16 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి 6 7 8 తేదీలలో విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం ఉన్నట్లు కమిటీ భక్తులు ఈ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొని విశ్వనాథేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి

No comments:

Post a Comment