Wednesday, 21 February 2024

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

 దోమకొండలో మంగళవారం జరిగిన నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో స్థానిక జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో జెడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు గోసంకి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరే గోపాల్ రెడ్డి గోసంగి సంఘం బాధ్యులు తదితరులు ఉన్నారు



No comments:

Post a Comment