Wednesday, 21 February 2024

మైసమ్మ ఆలయంలో భక్తుల సందడి

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారంలో కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

No comments:

Post a Comment