18, ఫిబ్రవరి 2024, ఆదివారం

రాయిని మడత పెట్టి

 ఇరవై టన్నుల బరువు ఉన్న బండరాయిని మడత పెట్టడం సాధ్యమా మరి ఇక్కడ కుర్చీ మడతపెట్టినంత ఈజీగా మడత పెట్టేశారు చూశారా ఫోల్డ్ సిరీస్ లో భాగంగా గ్రానైట్ రాయితో ప్రముఖ శిల్పి జాతీయ అవార్డు గ్రహీత దుర్గడ్డ హరిప్రసాద్ ఆచారి ఈ ఆధునిక శిల్పాన్ని మలిచారు హైదరాబాదులోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా న్యూస్ లో ఈ మడత శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచారు అసలు రాయని ఎలా మడత పెట్టారు అనేది శిల్పంగా తీర్చిదిద్దారు సాధారణంగా మనం ఏదైనా కఠినమైన దాన్ని బండరాయితో పోలుస్తాం. అందులోనూ గ్రానైట్ అత్యంత కఠిన శిల దీనికి పూర్తి భిన్నంగా మనిషి సున్నిత మనస్కుడు అయితే మనుషులు తలుచుకుంటే ఎంత కఠినమైన రా ఇలాంటి దానైనా తమకు నచ్చినట్లుగా మార్చేయగలరని ఈ శిల్పాల ఉద్దేశం అని హరిప్రసాద్ చెప్పారు మార్చి 7 వరకు మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగే న్యూస్ ఆర్ట్ ఫస్ట్ ఎగ్జిబిషన్లు ఇలాంటి అనేక శిల్పాలు సందర్శకులు ఆదర్శించడానికి ఆకర్షించడానికి సంసిద్ధంగా ఉన్నాయి మరెందుకు ఆలస్యం చలో మరి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి