18, ఫిబ్రవరి 2024, ఆదివారం

19న రక్తదాన శిబిరం

 బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వం ఆస్పత్రిలో ఈనెల 19న రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర జగద్గురువు నరేంద్ర చార్య మహారాజ్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు రక్తదానం చేసేవారు 7386694757కు ఫోన్ చేయవచ్చని తెలిపారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి