పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ టౌన్ కు చెందిన బిర్జు దత్తాద్రి ఎన్నికయ్యారు పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక కోసం ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించగా అధ్యక్ష పదవికి బిజ్జు దత్తాత్రే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పులగం హనుమాన్లు ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం ట్రెజరర్ గా గుడ్ల భూమేశ్వర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దత్తాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో శనివారం ఆర్మూర్లోని ఆయన నివాసంలో 8వ తర్ప అధ్యక్షుడు కొక్కుల రమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చిలుక కిష్టయ్య బొడ్డు గంగాసాగర్ బండి రాజు దాసరి కృష్ణ మేక శ్రీను బ్రహ్మదండి దిలీప్ దాసరి రాధా కిషన్ పాల్గొన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి