కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కె డిగ్రీ కళాశాలలో మంగళవారం బయోసైన్స్ జిల్లా ఫోరం సమావేశం నిర్వహించారు ఇందులో నూతన కమిటీని ఎన్నుకున్నారు
జిల్లా అధ్యక్షుడిగా - ప్రతాపరెడ్డి
అసోసియేట్ అధ్యక్షుడిగా - బాపురెడ్డి
ప్రధాన కార్యదర్శిగా - కృష్ణారావు
కోశాధికారిగా - వడ్ల సురేష్
మహిళా విభాగం అధ్యక్షురాలిగా - సుధారాణి ఎన్నికయ్యారు
ఫోరము ఉపాధ్యక్షులుగా- ఆంజనేయులు ,చిన్నస్వామి, ఊర్మిళ ,మహేష్ ,సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి, నరసింహ చారి, శ్రీరామ్ గంగాధర్
కార్యదర్శులుగా రాజు, శ్రీధర్, మల్లేష్, రాజేశ్వర్, రమేష్
సలహాదారులుగా - మాధురి ,పద్మజ ,వీరయ్య యాదవ్,
జస్వంత్ రావు ,దశరథ్ ,మురికి సంతోష్ ఎన్నికయ్యారని ఫోరం ప్రతినిధులు తెలిపారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి