7, ఫిబ్రవరి 2024, బుధవారం

బయో సైన్స్ జిల్లా ఫోరం 2024 ఏర్పాటు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కె డిగ్రీ కళాశాలలో మంగళవారం బయోసైన్స్ జిల్లా ఫోరం సమావేశం నిర్వహించారు ఇందులో నూతన కమిటీని ఎన్నుకున్నారు

 జిల్లా అధ్యక్షుడిగా - ప్రతాపరెడ్డి

 అసోసియేట్ అధ్యక్షుడిగా -  బాపురెడ్డి

 ప్రధాన కార్యదర్శిగా - కృష్ణారావు 

కోశాధికారిగా - వడ్ల సురేష్ 

మహిళా విభాగం అధ్యక్షురాలిగా - సుధారాణి ఎన్నికయ్యారు

 ఫోరము ఉపాధ్యక్షులుగా-  ఆంజనేయులు ,చిన్నస్వామి, ఊర్మిళ ,మహేష్ ,సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి, నరసింహ చారి, శ్రీరామ్ గంగాధర్

 కార్యదర్శులుగా రాజు, శ్రీధర్, మల్లేష్, రాజేశ్వర్, రమేష్

 సలహాదారులుగా - మాధురి ,పద్మజ ,వీరయ్య యాదవ్,

 జస్వంత్ రావు ,దశరథ్ ,మురికి సంతోష్ ఎన్నికయ్యారని ఫోరం ప్రతినిధులు తెలిపారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి