7, ఫిబ్రవరి 2024, బుధవారం

మాల మహానాడు నూతన కార్యవర్గం 2024

 దోమకొండ మాల మహానాడు నూతన మండల కార్యవర్గము 2024 ను మంగళవారం ఎన్నుకున్నారు

 మండల అధ్యక్షుడిగా - దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిప్పిరి రాములు 

ఉపాధ్యక్షుడిగా - ముత్యంపేటకు చెందిన పత్తిని వెంకటేశం 

కోశాధికారిగా - అంచనూర్  చెందిన జీడి సత్యనారాయణ

 సలహాదారులుగా - అంబర్పేటకు చెందిన ప్రభాకర్

 సంగమేశ్వర కు చెందిన రాజు ,దోమకొండకు చెందిన పృథ్వీరాజ్, ప్రశాంత్, చింతామణి పల్లికి చెందిన వినోద్ను ఎన్నుకున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి