7, ఫిబ్రవరి 2024, బుధవారం

తాడ్వాయి మేరు సంఘం నూతన కార్యవర్గం 2024

 తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం మేరు సంఘం 2024 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా - సంగు దశరథ్

 ఉపాధ్యక్షుడిగా - పురుషోత్తం ,స్వామి, సాయికుమార్ బాలయ్య 

ప్రధాన కార్యదర్శిగా - రాచర్ల భాస్కర్

 కోశాధికారిగా - సంగు గంగాధర్

 కార్యదర్శిగా - రాజేందర్ సంఘ శంకర్ రవి మధు రాజు

 నిర్వహణ కార్యదర్శులుగా - సుధాకర్, రవి, స్వామి, రాజు భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి