తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం మేరు సంఘం 2024 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా - సంగు దశరథ్
ఉపాధ్యక్షుడిగా - పురుషోత్తం ,స్వామి, సాయికుమార్ బాలయ్య
ప్రధాన కార్యదర్శిగా - రాచర్ల భాస్కర్
కోశాధికారిగా - సంగు గంగాధర్
కార్యదర్శిగా - రాజేందర్ సంఘ శంకర్ రవి మధు రాజు
నిర్వహణ కార్యదర్శులుగా - సుధాకర్, రవి, స్వామి, రాజు భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి