భిక్కనూరు రేణుక ఎల్లమ్మ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని 2024 మంగళవారం ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా - నీల శ్రీనివాస్
ఉపాధ్యక్షులుగా - తడకల వెంకట్ గౌడ్
ప్రధాన కార్యదర్శి - బండి రవీందర్
క్యాషియర్ గా - పుల్లూరు స్వామి
సభ్యులుగా - సత్యనారాయణ, తిరుమలయ్య ,రమేష్ రామచంద్రన్ తదితరులు ఎన్నికయ్యార.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి