Friday, 23 February 2024

ఈద్గా నిర్మాణ పనులకు భూమి పూజ

 నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఈద్గా నిర్మాణ పనులకు బేరాస్ నాయకులు మైనారిటీలు గురువారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ మాట్లాడుతూ ఎస్డిఎఫ్ నిధులు 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని దీనిలో భాగంగా భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో నాయకులు ఖలీల్ సాయిలు ఫయాజ్ సత్తార్ వసీం వెంకటేశ్వర్లు పాల్గొన్నార

No comments:

Post a Comment