Friday, 23 February 2024

అంజనాద్రి ఆలయానికి గోమాత దానం

 నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై ఉన్న అంజనాద్రి ఆలయానికి పోతంగల్ గ్రామానికి చెందిన మనో చౌదరి కుటుంబీకులు గోమాతను బహుకరించారు దీంతో గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వారిని దంపతులను సన్మానించారు భక్తులు మల్లేశం మొగులయ్య విట్టల్ తదితరులు ఉన్నారు

No comments:

Post a Comment