ఉత్తరప్రదేశ్లో తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతున్న బుందేల్ఖండ్ ప్రాంతం ఈక్రిశాట్ చొరవతో అనతి కాలంలోనే ఆ సమస్య నుంచి గట్టెక్కింది. అక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన తీవ్రంగా ఉన్న లలిత్పూర్ సింగర్ సుట్ట గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది ఆయా గ్రామస్తుల భాగస్వామ్యంతో తొలుత సహజ వనరుల నిర్వహణ గ్రౌండ్ వాటర్ రీచార్జింగులపై దృష్టి సారించింది హైడ్రాలజిస్టులతో కలిసి వాటర్ ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్ విధానాలను అమలు చేసింది ఆయా గ్రామాల్లో 78 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ను ఏర్పాటు చేయించడంతోపాటు పంట పొలాల్లో బోర్ వెల్స్ ను రీఛార్జ్ చేసేందుకు ప్రధాని ఇచ్చింది ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కేవలం మూడేళ్లలోనే రెండు నుంచి పది మీటర్ల మేరకు వృద్ధి చెందడంతో పాటు పంట దిగుబడులు 20 నుంచి 80% మేరకు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి