కామారెడ్డి పెద్ద చెరువు వద్దగల గంగమ్మ దేవాలయం 22వ వార్షికోత్సవాలు ఈనెల 23 24 25 తేదీలలో నిర్వహించనున్నట్లు పట్టణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, గంగపుత్ర సంఘం ప్రతినిధులు జీ లక్ష్మీనారాయణ , పాకనారాయణ ,విజయ్ కుమారులు తెలిపారు .ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
No comments:
Post a Comment