19, ఫిబ్రవరి 2024, సోమవారం

మైనారిటీ విద్యార్థులకు టెక్నికల్ కోర్సులు ఉచిత శిక్షణ

 మైనారిటీలకు పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు ఎమ్మెస్ ఆఫీస్ టైలరింగ్ అకౌంటెంట్ అసిస్టెంట్ వంటి కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణకు అర్హులైన వారు 18 నుండి 44 ఏళ్లలోపు ఉండి కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలలో ఉండాలని సూచించారు దరఖాస్తుదారుడు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి