11, ఫిబ్రవరి 2024, ఆదివారం

శ్రీ సాయిబాబా ఆలయ 29 వ వార్షికోత్సవం,దోమకొండ

 దోమకొండ లో నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర 29 వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 11 నుండి 13 వరకు ఘనంగా నిర్వహించ నున్నారు.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు..









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి