తెలంగాణ ఫైర్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం 2024 ఎన్నికలు ఆదివారం జరిగాయి హైదరాబాద్ నాగోల్ లో జరిగిన ఎన్నికల్లో
అధ్యక్షుడిగా - మహబూబ్నగర్ డిఎఫ్ఓ పి కిషోర్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా - మహేశ్వరం పిడిఎఫ్ఓ సంక్రాంతి శ్రీనాథ్
ఉపాధ్యక్షుడిగా - ఎం క్రాంతి కుమార్ మల్టీ జోన్ వన్
ఎస్ సంధన్న ,మహమ్మద్ రఫీ మల్టీజోన్ టు
సంయుక్త కార్యదర్శిలు గా - జి శ్రీనివాస్, పి నర్సింగరావు మల్టీ జోన్ వన్ ,వి సుభాష్ రెడ్డి మల్టీజోన్ టు.
కార్యనిర్వాహక కార్యదర్శిగా - పి సురేష్ రెడ్డి ,
కోశాధికారిగా - వై ప్రభాకర్ రెడ్డి
ఎన్నికైనట్లు తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ ప్రజా సంబంధాల అధికారి వి ధనుంజయ రెడ్డి తెలిపారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి