తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024
రాష్ట్ర అధ్యక్షురాలిగా - జి నిర్మల
ప్రధాన కార్యదర్శిగా - యాకూబ్ పాషా ఎన్నికయ్యారు ఆదివారం హైదరాబాద్ లో ఎన్నికలు జరిగాయి
కోశాధికారిగా - ఆనందం ఎన్నికయ్యారు
కొత్త కార్యవర్గాన్ని సంఘం మాజీ అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి అభినందించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘ బలోపేతానికి కృషి చేస్తామని నిర్మల తెలిపారు ఆమె ప్రస్తుతం నిమ్స్ లో సీనియర్ నర్సింగ్ అధికారినిగా ఉన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి