5, ఫిబ్రవరి 2024, సోమవారం

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024

 తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024 

 రాష్ట్ర అధ్యక్షురాలిగా - జి నిర్మల 

ప్రధాన కార్యదర్శిగా -  యాకూబ్ పాషా ఎన్నికయ్యారు ఆదివారం  హైదరాబాద్ లో ఎన్నికలు జరిగాయి

 కోశాధికారిగా - ఆనందం ఎన్నికయ్యారు

 కొత్త కార్యవర్గాన్ని సంఘం మాజీ అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి అభినందించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘ బలోపేతానికి కృషి చేస్తామని నిర్మల తెలిపారు ఆమె ప్రస్తుతం నిమ్స్ లో సీనియర్ నర్సింగ్ అధికారినిగా ఉన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి