తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంగళవారం మనసురాబాద్ చింతలకుంటలో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా
రాష్ట్ర అధ్యక్షుడిగా - ఏలూరు శ్రీనివాసరావు
ప్రధాన కార్యదర్శిగా - సత్యనారాయణ
అసోసియేట్ అధ్యక్షుడిగా - బి శ్యామ్
ఉపాధ్యక్షుడిగా - జగన్మోహన్రావు
కోశాధికారిగా - ఉపేందర్ రెడ్డి
జాయింట్ సెక్రటరీగా - పరమేశ్వర్ రెడ్డి
మహిళా ప్రతినిధిగా - దీపారెడ్డి
ఆర్గనైజింగ్ సెక్రటరీగా - రామకృష్ణ గౌడ్
కార్య నిర్వాహక సభ్యుడిగా - యాదగిరి గౌడ్
అడ్వైజర్లుగా - రవీందర్రావు ,పురుషోత్తం రెడ్డి ,సురేష్ వన్కుడోతు
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎన్ రవి సి సంపత్ కుమార్. వ్యవహరించారు
No comments:
Post a Comment