1, ఫిబ్రవరి 2024, గురువారం

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

 కామారెడ్డి పట్టణంలోని ఆర్కేడ్స్ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు మధుప్రియ మనీష్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి