జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ తో రాజస్థాన్ పర్యాటకానికి గణనీయమైన మేలు జరగడమే కాకుండా నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ను ఆమె ప్రారంభించారు ముగ్గురు బుకర్ అయిదుగురు పులిజర్ విజేతలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుకకు వచ్చార.
No comments:
Post a Comment