బ్రోచర్ ఆవిష్కరించిన విశాఖ జేయండీ గడ్డం వంశీకృష్ణ
దివ్యాంగుల సంక్షేమ కోసం నారాయణ సేవా సంస్థ ఆదివారం లింబ్ కాలిపర్స్ మెజర్మెంట్ ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నదని సంస్థ కోఆర్డినేటర్ భగవాన్ ప్రసాద్ గౌర్ ప్రకటించారు ఉదయపూర్ కు చెందిన తమ సంస్థ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులో విశాఖ ఇండస్ట్రీస్ చేయండి కాంగ్రెస్ లీడర్ గడ్డం వంశీకృష్ణ చేతుల మీదుగా క్యాంపుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసాద్ గౌర్ మాట్లాడారు ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారి జీవితాల్లో వెలుగులు నిలిపేందుకు తమ సంస్థ నిస్వార్ధంగా కృషి చేస్తున్నదని అన్నారు 39 ఏళ్లుగా దివ్యాంగుల కోసం పనిచేస్తుందని వివరించారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కింగ్ కోటి లోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హాల, మెదక్ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు దివ్యాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆధారకారుడు హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ పైకల్యాన్ని తెలిపే రెండు ఫోటోలు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అగర్వాల్ క్యాంప్ ఇన్చార్జ్ నరేంద్ర సింగ్ చౌహాన్ హైదరాబాద్ బ్రాంచ్ కోఆర్డినేటర్ అల్కా చౌదరి హైదరాబాద్ శాఖ కార్యవర్గ మాజీ అధ్యక్షుడు ఉత్తం దమరాణి అభయ్ చౌదరి సామాజిక కార్యకర్త జస్మత్ భాయ్ పటేల్ , రిదేస్ జాకీర్దర్ పాల్గొన్నారు
No comments:
Post a Comment