Thursday, 1 February 2024

విద్యార్థులకు అభినందన సభ

 కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ కరాటే పోటీలలో హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 16 మంది విద్యార్థులు పాల్గొని 24 మెడల్స్ సాధించడంతో బుధవారం అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోటగిరి ఎస్సై సందీప్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు స్వీయ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొనాలని హైదరాబాదులో అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థి అందరినీ ప్రత్యేకంగా అభినందించారు కరాటే మాస్టర్లు పల్లవిని అభినందించారు వివేకానంద పాఠశాలకు ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ హనుమంతరావు శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment