కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రజలకు మరింత చేరువ కు కృషి చేస్తున్నారు. సమస్యలను విన్నవించుకునేందుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ప్రజలు తరలి వస్తుండడంతో వారికి దూర భారాన్ని తగ్గించేందుకు గ్రామాల వారీగా ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయించారు మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ ప్రధాన చౌరస్తాలలో పెట్టెలను ఉంచారు సమస్యలపై ప్రజలు పెట్టిలో వేసిన ఫిర్యాదులను ఎమ్మెల్యేకు అందజేస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు ఎమ్మెల్యే నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment