22, ఫిబ్రవరి 2024, గురువారం

స్కూల్ బ్యాగుల వితరణ

 నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన 225 మంది విద్యార్థులకు బుధవారం శ్రీరామ సేవా సమితి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో బ్యాగులు నీళ్ల సీసాలు పాఠశాలకు మూడు పంకాలు వితరణ చేశారు ట్రస్ట్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీణ  సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి