మద్నూర్ పట్టణ వీరశైవ లింగాయత్ సమాజ్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జూబ్లీ సంతోష్ ఉపాధ్యక్షుడిగా శివదాస్ కార్యదర్శిగా రాజు స్వామి కోశాధికారిగా బాలరాజ్ స్వామి సభ్యులుగా సుభాష్ శివాజీ అప్ప రాజప్ప శ్రీనివాస్ పటేల్ రాజు స్వామిలను కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని వారు తెలిపారు
No comments:
Post a Comment