శివరాత్రి సందర్భంగా ఈనెల తొమ్మిదవ తేదీన పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ క్లోజ్ అయి ఉంటుందని ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ శాంతివీర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆ రోజున కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుతాయి అన్నారు పేషెంట్లు శుక్రవారం యధావిధిగా వైద్య సేవ పొందవచ్చు అన్నారు శని ఆదివారాల్లో అత్యవసర వైద్య సేవలు అందుతాయని సోమవారం నుంచి పూర్తిస్థాయి సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు
No comments:
Post a Comment