లక్ష్మణ చాందా మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ముండ్ల మమతా నిరుపేద కుటుంబానికి జీవనోపాధి రీత్యా కిరాణా దుకాణం ప్రారంభించేందుకు వరల్డ్ విజన్ సంస్థ తరఫున 20000 రూపాయలతో పాటు షాపులోని సరుకులను స్టేషనరీని విరాళంగా అందజేశారు కష్టాలలో ఉన్న తమను గుర్తించి ఉపాధి కల్పించిన వరల్డ్ విజన్ వారికి మమతతో పాటు తమ కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ హనుమన్న నాయకులు శేఖర్ రెడ్డి రమేష్ క్రమ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ వరల్డ్ విజన్ సిబ్బంది ఉన్నారు

No comments:
Post a Comment