3, మార్చి 2024, ఆదివారం

నర్సంపేటలో కశ్మీర్ యాపిల్

 వరంగల్ జిల్లా నర్సంపేటలో కాశ్మీర్ యాపిల్ కాసింది వాన ప్రేమికుడు గోక రామస్వామి తన శాంతివనంలో రకరకాల పూలు పండ్ల మొక్కలు పెంచుతుంటారు ఆరేండ్ల క్రితం కాశ్మీర్ వెళ్లినప్పుడు యాపిల్ మొక్కను తీసుకొచ్చారు ఇక్కడ వాతావరణం లో యాపిల్ మొక్కలు పెరగవని చాలామంది చెప్పిన ధైర్యం చేసి పెంచారు ఇప్పుడా మొక్క విరుగ కాసింది



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి