దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిరంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు ఉమామహేశ్వరులు సీతారాముల రథాలతో శోభాయాత్ర నిర్వహించారు భక్తులు వ్రతాలను బస్టాండ్ వరకు లాగారు అనంతరం మహారాష్ట్ర బృందం లంకా దహనం కార్యక్రమాన్ని నిర్వహించింది దోమకొండ తో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు అభ్రమైన రాజు డైరెక్టర్లు చెన్నం రవి బత్తిని సిద్ధరాములు అర్చకులు భవి కృష్ణమూర్తి శర్మ జన్మంచి రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment