Sunday, 10 March 2024

చేర తీసి ప్రేమ పంచి

 ప్రేమను పంచడంలో తల్లుల తర్వాతే ఎవరైనా అన్ని నిరూపించారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఈ మహిళలు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు బ్యాంకు కాలనీలో ఒక వీధి శునకం 10 రోజుల కిందట ఆరు పిల్లలకు జన్మనిచ్చింది రెండు రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అది తినేది ఆహారంలో విషం పెట్టడంతో చనిపోయింది అప్పటికి దాని పిల్లలు కళ్ళు కూడా తెరవలేదు పాలు లేక ఆ పసి కోనలు రోజంతా తెల్లడిల్లాయి తల్లి కోసం రోదిస్తున్న వాటిని స్థానికరాలు శారదా చేర తీశారు ఇంటికి తీసుకెళ్ళి సీసాతో పాలు పడితే తాగలేక ఇబ్బంది పడ్డాయి ఇంటి పక్కనే ఉన్న హేమలత ఓ చిన్నారి సాయం తీసుకొని చిన్న పిల్లలు పాలు తాగే సీసాలో పాలు పట్టారు ఇలా రోజుకు నాలుగు సార్లు పాల్పడుతున్నట్లు శారద చెప్పారు ఎవరైనా కుక్క పిల్లల్ని పెంచుకోవాలని అనుకునే వారు ఉంటే వాటిని అందజేస్తానని పేర్కొన్నారు



No comments:

Post a Comment