Sunday, 3 March 2024

అభివృద్ధి పథంలో సోమేశ్వరాలయం

 నసురుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామంలో సోమలింగాల ఆలయం రంగులు నూతన ప్రాకారాల నిర్మాణంతో అభివృద్ధి చెందుతోంది మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఒకకోటి రూపాయలు నిధులు కేటాయించినట్లు పలు సమావేశాల్లో తెలిపారు కానీ మంజూరని నిధులు అందుకు పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 60 లక్షల వరకు ఖర్చు చేసి నూతనంగా అభివృద్ధి చేస్తున్నారు దీనితో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయం నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోమలింగేశ్వర ఆలయం దక్షిణ కాశీగా వీరా జిల్లా ఉందని ఈ ఆలయం స్వయంభు లింగం నెలకొని ఉన్నందున శివరాత్రి వరకు పనులు పూర్తి కావచ్చు అని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు



No comments:

Post a Comment