8, ఫిబ్రవరి 2024, గురువారం

మారుతీ మందిర దుకాణం వేలం పాట

 బోధన్ పట్టణంలోని మారుతి మందిర ప్రాంగణంలో గల నెంబర్ ఒకటి దుకాణాన్ని ఈనెల 14వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు ఆసక్తి గలవారు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు అభ్యర్థులు తమ పేర్లను మారుతి ఆలయం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సంప్రదించాలని తెలిపారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి