చందూర్ మండల కేంద్రంలో బుధవారం
చందూర్ మండల బహుజన టీచర్స్ అసోసియేషన్ 2024 కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా - యాకూబ్ అలీ అన్సారీ
మండల ప్రధాన కార్యదర్శిగా - మేడిపల్లి సాయిలు
ఎన్నికయ్యారు ఈ ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శి డి స్వామి నాయక్ ఆధ్వర్యంలో వీరిని నియమించడం జరిగింది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి