8, ఫిబ్రవరి 2024, గురువారం

నూతన కార్యవర్గం ఎన్నిక

 చందూర్ మండల కేంద్రంలో బుధవారం 

చందూర్ మండల   బహుజన టీచర్స్ అసోసియేషన్ 2024 కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా -  యాకూబ్ అలీ అన్సారీ 

మండల ప్రధాన కార్యదర్శిగా -  మేడిపల్లి సాయిలు

 ఎన్నికయ్యారు ఈ ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శి డి స్వామి నాయక్ ఆధ్వర్యంలో వీరిని నియమించడం జరిగింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి