బిబిపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో 30 మంది మహిళలకు ఐఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సహకారంతో మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ డైరెక్టర్ రాజలింగం తెలిపారు శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనంతోపాటు 750 రూపాయల స్టఫ్ అండ్ అందించడం జరుగుతుందని తెలిపారు శిక్షణ అనంతరం నాబార్డ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని వివరించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి