నూతన కార్యవర్గం ఎన్నిక .. బీర్కూర్ లో శుక్రవారం వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు అంబలి బసవరాజ్ అధ్యక్షతన మండల వీరశైవ లింగాయత్ కార్యవర్గం ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా - మహేష్ పటేల్
ఉపాధ్యక్షులుగా - కామప్ప, పృథ్వీరాజ్
ప్రధాన కార్యదర్శిగా - కేకప్ప
కార్యదర్శిగా - శ్రీనివాస్
కోశాధికారిగా - నగేష్
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
యూత్ మండలాధ్యక్షుడుగా - మురళి
ప్రధాన కార్యదర్శిగా - కార్తీక్ పటేల్
ఉపాధ్యక్షుడిగా - లింగప్ప ను
ఎన్నుకున్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడు - రాం పటేల్, రాజు, ఆనంద్ గంగారం తదితరులు ఉన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి