17, ఫిబ్రవరి 2024, శనివారం

బీర్కూర్ మండల వీర శైవ లింగాయత్ కార్యవర్గం 2024

 నూతన కార్యవర్గం ఎన్నిక .. బీర్కూర్ లో శుక్రవారం వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు అంబలి బసవరాజ్ అధ్యక్షతన మండల వీరశైవ లింగాయత్ కార్యవర్గం ఎన్నుకున్నారు.

 మండల అధ్యక్షుడిగా -  మహేష్ పటేల్ 

ఉపాధ్యక్షులుగా -  కామప్ప, పృథ్వీరాజ్

 ప్రధాన కార్యదర్శిగా - కేకప్ప

 కార్యదర్శిగా - శ్రీనివాస్ 

కోశాధికారిగా - నగేష్ 

  లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 యూత్ మండలాధ్యక్షుడుగా -  మురళి 

ప్రధాన కార్యదర్శిగా - కార్తీక్ పటేల్

 ఉపాధ్యక్షుడిగా - లింగప్ప ను 

ఎన్నుకున్నారు.

 జిల్లా ఉపాధ్యక్షుడు -  రాం పటేల్, రాజు, ఆనంద్ గంగారం తదితరులు ఉన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి