సదాశివ్ నగర్ మండలంలోని పద్మజ వాడి గ్రామంలో సోమవారం హనుమాన్ భజన మండలి నూతన కార్యవర్గ ని 2024 ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
అధ్యక్షుడిగా - తీగల నాగా గౌడ్
ఉపాధ్యక్షుడిగా - చవితి సుధాకర్
కోశాధికారిగా - నల్లవెల్లి రాజిరెడ్డి
కార్యదర్శిగా - బత్తిని తిరుపతి ,బెస్త సాయిలు
సలహాదారులుగా - గంగారెడ్డి ,బాబు ,మేదర్ శంకర్, నారాయణ, నరసయ్య తదితరులు ఎన్నుకున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment