సిఐటియు అనుబంధం ఉన్న మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
అధ్యక్షుడిగా - రాజన్నరసు
ప్రధాన కార్యదర్శిగా - ప్రభాకర్
వర్కింగ్ ప్రెసిడెంట్గా - ఎల్ శంకర్
ఉపాధ్యక్షుడిగా - జనార్ధన్ ,గంగాధర్, ఎస్ నాగరాజు, రాజు కృష్ణ,
కోశాధికారిగా - కుమ్మరి నర్సింలు
జాయింట్ సెక్రటరీగా - అబ్బాస్ ,మీసాల రవి, భూలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు
గౌరవ అధ్యక్షుడిగా - చంద్రశేఖర్ తదితరులు ఎన్నికయ్యారు.
No comments:
Post a Comment