Wednesday, 21 February 2024

కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం 2024

 సిఐటియు అనుబంధం ఉన్న మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  రాజన్నరసు 

ప్రధాన కార్యదర్శిగా -  ప్రభాకర్ 

వర్కింగ్ ప్రెసిడెంట్గా  - ఎల్ శంకర్

ఉపాధ్యక్షుడిగా - జనార్ధన్ ,గంగాధర్, ఎస్ నాగరాజు, రాజు కృష్ణ,

 కోశాధికారిగా - కుమ్మరి నర్సింలు

 జాయింట్ సెక్రటరీగా - అబ్బాస్ ,మీసాల రవి, భూలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు 

గౌరవ అధ్యక్షుడిగా - చంద్రశేఖర్ తదితరులు ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment