Wednesday, 21 February 2024

ఆలయంలో పూజ సామాగ్రి దుకాణానికి వేలం

 మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా సామాగ్రి దుకాణానికి బుధవారం వేలం నిర్వహించారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా ఏడుగురు పాల్గొన్నారు కృష్ణ అనే భక్తుడు 5 లక్షల రూపాయల నాలుగు వేలకు దుకాణాన్ని దక్కించుకున్నాడు గత ఏడాది కంటే 53000 అధిక ఆదాయం బాగా వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు వేలంలో ఆలయ ఈవో శ్రీధర్ సిబ్బంది వేణు కల్పన తదతరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment