Wednesday, 21 February 2024

అయోధ్యకు తరలిన భక్తులు

 రామ మందిరాన్ని దర్శించుకోవడానికి ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామం నుంచి భక్తులు మంగళవారం బయలుదేరి వెళ్లారు అయోధ్యకు తరలిన వారిలో మర్రి బాలకిషన్ బత్తిని దేవేందర్ గజాననంద్ అన్నా సాగర్ మాజీ సర్పంచ్ పెరుగు నాగరాజు తదితరులు ఉన్నారు



No comments:

Post a Comment