15, ఫిబ్రవరి 2024, గురువారం

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ తరగతులు

 రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించనుంది ఈ మేరకు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది 45 రోజులపాటు కొనసాగే ఈ శిక్షణ తరగతుల్లో 12 కేంద్రాల ద్వారా 450 మంది అభ్యర్థులను వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా గురువారం నుంచి హజ్ హౌస్ కార్యాలయంలోని ఆరవంతస్తులు ఈ నెల 16వ తేదీ లోపు సమర్పించాలని సూచించింది విద్యార్థులు విద్యార్హతలు 10 ఇంటర్మీడియట్ డిగ్రీ గల అభ్యర్థులు అర్హులని వారి వయస్సు 18 నుంచి 44 మధ్య ఉండాలని ఆ శాఖ ఎండి ఓ ప్రకటనలో తెలిపారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి