బ్లడ్ షుగర్ స్థాయిలో 28 శాతం నియంత్రణ
ఎరుపు రంగు కాంతితో డయాబెటిస్ నియంత్రణలోకి తీసుకురావచ్చు అని దీనీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. భోజనం చేశాక మన శరీరంపై కొన్ని నిమిషాల పాటు 15 నుంచి 45 నిమిషాలు ఎరుపు రంగు కాంతి 670 నానో మీటర్ల పరిధి పడేట్లు చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 28 శాతం తగ్గే అవకాశం ఉందని తద్వారా శరీరంలో చక్కెర స్థాయిలో నియంత్రణ నందుకు వస్తాయి యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు చెప్పారు. పరిశోధనకు నిత్యత్వం వహించిన డాక్టర్ మైఖేల్ పానర్ మాట్లాడుతూ శరీరంపై ఎరుపు రంగు కాంతి పడగానే జీవకణంలోని మైటోకాండ్రియా యాక్టివ్ అవుతుంది. వెంటనే శక్తిని ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్ స్థాయి ఒకసారి గా పెరగకుండా ఇది అడ్డుకుంటుంది అని అన్నారు ఎల్ఈడి లైట్లు లో నీలిరంగు బ్లూ లైట్ కాంతి ఆరోగ్యానికి హాని చేస్తుందన్నారు .ప్రపంచమంతా ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వాడుతున్నందున ఈ ముప్పును గుర్తించాలని కోరారు.
No comments:
Post a Comment