7, ఫిబ్రవరి 2024, బుధవారం

భారత్ రైస్ అమ్మకాలు షురూ

 



కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందిస్తున్న భారత రైస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యాపతులు భారత రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పియుష్ గోయల్ ప్రారంభించారు భారతదేశ బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయల చొప్పున ఐదు పది కిలోల సంచుల్లో అందుబాటులోకి రానున్నాయి మొదటి పేజీలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైసును విక్రయిస్తారు ఇందుకోసం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సరఫరా చేయనున్నది. భారత రైస్ ఈ కామర్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుంది



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి